News

వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి రిమాండ్‌. లిక్కర్‌ కేసులో రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి. కాసేపట్లో మిథున్‌రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలింపు.
హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఆషాడ బోనాల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. చార్మినార్ ...
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి చాలా కీలకమైనది.  మెడ భాగంలో ఇది ఉంటుంది. అయితే కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. దీన్నే ‘గాయిటర్‌’ అంటారు.